Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పై సిలిగురి (Siliguri) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (Cyber Crime PS) లో కేసు నమోదైంది. కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పై మమత వివాదాస్పద ఆరోపణలు చేశారన�
Supreme Court | ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం 'వందేమాతరం (Vandemataram)' పాడాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Union Govt) జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది.
TMC MPs : కేంద్ర హోంశాఖ ఆఫీసు ముందు ఇవాళ టీఎంసీ ఎంపీలు ధర్నా చేపట్టారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర సర్కారు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆ ఎంపీలు ఆరోపించారు. ప్లకార్డులు పట్టుకుని, హోంశాఖకు వ్యతిరేక�
Nowgam Blast | జమ్మూ కశ్మీర్ నౌగామ్ పోలీస్స్టేషన్లో జరిగిన బ్లాస్ట్పై కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పందించింది. ఈ పేలుడు ఘటనలో తొమ్మిది ప్రాణాలో కోల్పోయారని.. 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు
రెండేండ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడినవారు లేదా ఏడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన చార్జ్షీట్లో పేరున్న వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును ర
రాష్ట్ర హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వద్దే అంటి పెట్టుకోవడం ఆ శాఖకు శాపంగా మారింది. ఇతర శాఖల వ్యవహారాలు, ప్రభుత్వ పనుల్లో ఆయన మునిగిపోవడంతో హోంశాఖలో ఎన్నో కీలక ఫైళ్ల పరిస్థితి ‘ఎక్కడి గొంగలి అక
Maharastra Cabinet | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో కీలకమైన హోంశాఖ, లా అండ్ జ్యుడిషియరీ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కేటా
రాష్ట్రంలోని హోంగార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ. వెయ్యికి పెంచుతున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. డిజాస్టర్ రెస�
Bomb Threats | దేశంలోని పలు విమానాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఈ బెదిరింపులు కేంద్ర ప్రభుత్వానికి సవాల్గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి వచ్చే విమానాల్లో స్కై మార్షల్స్�
Kejriwal Govt | ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి వినపతిపత్రం సమర్�
New Rules | న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్
Centre amends rules | జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కల్పించింది.
CAA | సీఏఏ చట్టం అమలులోకి తీసుకుచ్చిన అనంతరం తొలిసారిగా కేంద్రం పలువురికి పౌరసత్వ ధ్రువీకరపత్రాలను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద బుధవారం తొలిసారిగా ఢిల్లీలోని 14 మంది శరణార్థులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను �