Mysterious deaths | జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా బధాల్ గ్రామంలో ఇటీవల నెలన్నర వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో హోంశాఖ ఆ�
ప్రముఖ మెసేజింగ్ యాప్లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప�
Bihar Cabinet | బీహార్లో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తన నూతన క్యాబినెట్లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ
Trancefers | తెలంగాణలో 15 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రవిగుప్త సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
DSP Transfers | రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ చేసిన వారు తాము పని చేస్తున్న స్థానాల నుంచి తక్షణం రిలీవ్ కావాలని డీజీపీ అంజినీ కుమార్ ఆదేశించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో 2014 నుంచి ఇప్పటి వరకు 45,113 ఉద్యోగాల భర్తీ చేపట్టడ�
హైదరాబాద్ : ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పరిపాలన సాఫీగా జరగుతుంది. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం రూపుదిద్దుకుంటుంది. ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నా శాంతిభద�