జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో అతి చిన్న తీర్థంకర విగ్రహంతోపాటు ధ్వజస్తంభ శాసనాన్ని గుర్తించినట్టు చరి త్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం �
కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని బాధ్యతారాహిత్య నిర్ణయం తీసుకొన్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో పేర్కొన్నారు. దాని తర్వాత అనేక అవాస్తవాల�
చారిత్రక అవశేషాలు, ప్రాచీన కట్టడాలకు సాక్ష్యంగా విరాజిల్లుతున్నది నిజామాబాద్ జిల్లా. వేల ఏండ్ల క్రితం నుంచి ఎందరో మహారాజులు, మహావీరులకు రణక్షేత్రంగా నిలిచిందీ గడ్డ.
శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై..రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీ�
గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నారు
అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప
తెలంగాణ రాష్ట్ర కల సాకారమయ్యాక సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే రికార్డు స్థాయిలో 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. తాజాగా జోనల్ అడ్డంక