తెలంగాణ రాష్ట్రం... ఎన్నో ఘనతలకు నెలవు. చారిత్రక, వారసత్వ సంపదలకు నిలయం. విభిన్న సంస్కృతుల కేంద్రం. ప్రాచీన జీవన విధానంలో తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉన్నది. మంచుయుగం, రాతియుగంలో తెలంగాణ ఆనవాళ్లు ఎప్పుడో నిర్ధా�
మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు మురారి. అనుమకొండ మొత�
ఒకనాటి ప్రత్యూషవేళ.. వ్యాయామశాలకు వెళ్లాడు జాయపుడు. ఆశ్చర్యం! అక్కడ గణపతిదేవుడు మరొకరితో కుస్తీపట్లు పోటాపోటీగా పడుతున్నాడు. ఆ వ్యక్తికున్న కేశాలంకరణ వల్ల మహిళ అని తెలుస్తోంది. దగ్గరికి వెళితే అబ్బురంగ�
చారిత్రక ఖిల్లాలో కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యం నిలువెల్లా కనిపిస్తున్నది. కాకతీయుల కళా వైభవాన్ని వీక్షించకుండా కట్టడాలకు ఏండ్ల తరబడి తాళాలు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఇక్కడి అద్భుత శిల్�
Disha Patani అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఆశించినంత ఫలితం అందుకోలేకపోతున్న భామ దిశా పటానీ. ఉత్తరాదితోపాటు దక్షిణాదినా వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ.. స్టార్డమ్ సొంతం చేసుకోలేకపోతున్నది.
కూసెనపూండి కళాకేంద్రం. జాయపుని కళల కళాక్షేత్రం! అత్యున్నత ప్రమాణాలతో నాట్యప్రదర్శన కేంద్రం,దేశి విదేశీ నాట్య పరిశోధన కేంద్రం, గ్రంథాలయం, నాట్యారామం, భోజనశాల, దూరంనుంచి వచ్చేవారికి నివాస సముదాయం.. అన్ని స�
కాకతీయ సైన్యం యుద్ధభేరి మోగించింది. చక్రవర్తి గణపతిదేవుని ఆలోచనతో.. నాట్యంతోనే మళ్లీ మామూలు మనిషయ్యాడు జాయపుడు. కొలనిపురం యుద్ధం ప్రారంభమయ్యిందని.. చాలా నిస్పృహగా సాగుతున్నదని తెలుసుకున్నాడు. మళ్లీ మహా�
కాకతి.. అటు అయ్యనవోలు వెళ్లలేదు. ఇక్కడ రేణుక ఇంటికీ చేరలేదు. ఆమెకోసం వెతకసాగాడు జాయపుడు. కానీ, ఆమె వార్త తెలియరాలేదు. కాకతీయ వేగులు, సైనికులు ఆమెకోసం వెతకని చోటులేదు. తిరగని ఊరులేదు. కాకతి కనిపించక పోవడంతో జ�
మిథునశిల్పాలకు ప్రతీకలుగా నిలబడుతున్నారు. జాయపుని కోసం ఏమైనా చేస్తుంది కాకతి. జాయపుడు కళ కోసం నిలబడితే.. ఆమె జాయపుని కోసం నిలబడింది. ఇటు జాయపుని ఆలోచనలూ అలాగే ఉన్నాయి. తనకోసం ఇంత చేస్తున్న కాకతికి ఏమివ్వగ
చారిత్రక, వారసత్వ నగరమైన హైదరాబాద్ ఔనత్యాన్ని చాటేలా ఉన్న ఎన్నో కట్టడాలు, నిర్మాణాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రక్షణగా నిలుస్తున్నారు. చారిత్రక నిర్మాణ శైలి దెబ్బతినకుండా కట్టడాలను కాపాడేందుకు బీ�
Parliament | స్వాతంత్య్రానికి ముందు, అనంతరం ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది పా త పార్లమెంటు భవనం. భారత ప్రజాస్వా మ్య స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిందీ భవనం.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గుట్ట (గజగిరిగుట్ట)ను రక్షిత ప్రాంతంగా గుర్తించాలని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకరెడ్డి కోరారు. బుధవారం ఆయన కొన్నె గుట్టను సందర్శించారు.