హైదరాబాద్ : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జ్యుడిషీయల్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఇబ్బందుల్ల
ఢిల్లీ : రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయసాకారాలు అందిస్తుందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్య�
రంగారెడ్డి : మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ రాజుపై బదిలీ వేటు పడింది. మండల పరిధిలోని ఓ ఫాం హౌస్లో నిత్యం జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సీఐక�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఉద్యోగులకు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృ
Highcourt | కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు శాసన సభ, మండలి సమావేశాల్లో ఉప సంహరణ బిల్లులన�
TRT Posts | గతంలో జారీ చేసిన పాత నోటిఫికేషన్లకు ఏజెన్సీ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ పోస్టులను వందకు వందశాతం ఏజెన్సీ వారితోనే భర్తీచేయనున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు ముందే ఈ నోటిఫికేషన్లు జారీకావడంతో
KTR | కొంత మంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న�
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వైస్రాయ్ హోటల్ రుణ పరిషార ప్రణాళిక విషయంలో సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ పిటిషన్ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. �
Ganesh Immersion | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఏడాది