వానకాలం సీజన్ పంటల నూర్పిడి పూర్తి కావడంతో అన్నదాతలు యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే.. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమ�
ఆయిల్పాం సాగు ఆదాయ వనరుగా మారింది. వంట నూనెల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో తోటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2020
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకుంటూ ఆరుతడి పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని నీటి, భూమి శిక్షణా, పరిశోధనా సంస్థ(వాలంతరీ) ప్రధాన సంచాలకుడు డాక్టర్ రమేశ్ అన్నారు.
నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడంతోపాటు సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కో సం, నేల జీవ శక్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉంది.
Organic fertilizers | సేంద్రీయ ఎరువులను వాడటం వల్ల దిగుబడులు సాధించడమే కాకుండా నేల, నీరు, వాతావరణం, కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే, నేల సజీవంగా ఉండే విధంగా పంటలను...
రైతులు వానకాలంలో సాగు చేసిన పెసర పంట ఆశాజనకంగా ఉన్నది. పప్పు దినుసుల పంటలో ప్రధానంగా చెప్పబడే పెసరను వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానకాల పంటగా సాగు చేశారు. యాసంగిలో బోర్ల కింద ఈ పంటను తక్క�
ప్రభుత్వం సబ్సిడీని రైతు లు సద్వినియోగం చేసుకొని పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమంద డి మండలంలోని చిన్నమందడి గ్రామంలో 80శాత�
దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ పల్లె. స్థానిక రైతులు ‘ఉల్లిగడ్డ’ను భారీ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఊరు పేరు కాస్తా.. ‘ఉల్లిగడ్డ దామెర’ అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఉల్లి సాగు చేయా
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నానో యూరియాతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉందని ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేందర్కుమార్ తెలిపారు. జయశంకర్ వ్య�
మంత్రి అల్లోల | వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేయడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.