రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుమ్రుక్నుదౌలా ట్యాంక్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మట్టి, ఇతర సామగ్రిని తొలగించాలని ఓ పిటిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ పిటిషనర్ తొలగించకపోతే వచ్చే వ�
కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. అసభ్యకరమైన, దిగజారుడు భాషను ఉపయోగించినందు�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చీబౌలిలోని 400 ఎకరాల్లో చేపట్టిన పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకరోజు పాటు పనులను నిలిపివేయాలని పేర్కొం
సక్రమంగా నిర్వహించని జాతీయ రహదారులపై(ఎన్హెచ్) ప్రయాణించే వాహనదారుల నుంచి టోల్ ట్యాక్సులు వసూలు చేయడం న్యాయం కాదని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు స్పష్టం చేసింది.
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు బీ రవీంద్రనాథ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కో-ఆపరే�
రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లోని గ్రామ, జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార సంఘ ఎన్నికల మండలిని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 23న ఇచ్చిన వినతి �
ములుగు గట్టమ్మ దేవాలయంపై పట్టు కోసం జాకారానికి చెందిన ముదిరాజ్లు, గ్రామస్తులు, ములుగు ఆదివాసీ నాయకపోడు పూజారుల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఆలయం వద్ద పూజల్లో ఉన్న నాయకపోడు మహిళలకు గాయాలయ్యాయి.
TSLPRB | ఎస్సై, కానిస్టేబుల్ నియమకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిర్ణయ�