Israel: ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుందో అని ఇజ్రాయిల్ కంటి మీద కునుకు లేకుండా గడిపింది. డమస్కస్ ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇజ్రాయిల్ హై అల
నూతన సంవత్సర వేడుకలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై సంసిద్ధమవుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో (Bomb Threat) బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు కాల్ వచ్చింది.
Kerala Blast | కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయగా.. చాలా మంది గాయాలకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరళలో వరుస పేలుళ్ల నేప�
ఫ్రాన్స్లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. అర్రాస్ పట్టణంలోని స్కూల్ టీచర్పై ఓ ఉగ్రవాది కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
Khalistani Terrorists | ఖలిస్థానీ ఉగ్రవాది హత్య వ్యవహారంలో కెనడా - భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా వ్యవహారంతో దేశంలో భద్రతా సంస్థలు ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్తో పాటు ద�
High alert in Nuh | ఇటీవల అల్లర్లు చెలరేగిన బీజేపీ పాలిత హర్యానాలోని నూహ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ( High alert in Nuh) నెలకొన్నాయి. సోమవారం అక్కడ శోభాయాత్ర చేపట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ సన్నద్ధ�
Telangana Rains | తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 48గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కు
Cyclone Mocha: మోచ తుఫాన్ అతి తీవ్రంగా మారింది. దీంతో బెంగాల్లో అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఈశాన్యం దిశగా సముద్రంలోకి వెళ్లకూడదని జాలర్లకు వెదర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది
Old City | పాతబస్తీలో (Old City) హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్న ప్రజానీకం.. ఇప్పుడిప్పుడే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలోనే మంకీపాక్స్ మహమ్మారి ప్రజలను భయపెడుతున్నది. మంకీపాక్స్ ఒక వ
గ్రేటర్ను వరుణుడు వదలడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ విస్తృత చర్యలు చేపడుతున్నది. క్షేత్రస్థాయిలో 168 అత్యవసర బృందాలు వర్ష సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్న�
ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివ సైనికులు రగిలిపోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం అనంతరం శివసేన కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు