న్యూఢిల్లీ, జూలై 20: ఢిల్లీలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ చర్య చేపట్టాయి. ఇప్పటి నుంచి ఆగస్టు 15 వరకు చ�
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పది శాతం పిల్లల కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కరో
High alert in Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలంలో హైఅలర్ట్ | కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించామని ఈఓ కేఎస్రామారావు తెలిపారు. క్షేత్ర దర్శనార్థం వచ్చే భక్తులు అడుగడుగునా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నామన�