సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ పీరియాడ్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. ప్రస్తుతం ఈ పాన్ ఇండ
రఘు గద్వాల్, ప్రియాంకశ్రీ, శివ ప్రసన్న ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘వెంకటలక్ష్మీతో..’ ‘యాడాది కిందట’ అనేది ఉపశీర్షిక. రామ్మూర్తి కొట్టాల దర్శకుడు. ఆలేటి రాజేశ్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేస
ది రాయల్ చిల్ట్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ (టీసీఏ) చారిటీ క్రికెట్ టోర్నీ నిర్వహించబోతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ టోర్నీ సీజన్-2కి సంబంధించిన పోస్టర్ను ఇటీవల ఆవిష�
సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కతున్న చిత్రం ‘మహిష’. ప్రవీణ్ కేవీ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథానాయకుడు కూడా ఆయనే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్
అమెరికాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆంథాలజీ చిత్రం ‘మూడో కన్ను’. నాలుగు కథలుగా నలుగురు దర్శకులు తెరకెక్కించబోతున్నారు. సూరత్ రాంబాబు, కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, సురేంద్రబాబ�
స్వీయ నిర్మాణంలో అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టేక్'. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించా�
విజయ్శంకర్, అఘారెడ్డి జంటగా నటించిన చిత్రం ‘ఫోకస్'. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలకపాత్రల్లో నటించారు. జి.సూర్యతేజ దర్శకుడు. వీరభద్రరావు పరిస నిర్మాత. ఈ నెల 28న చిత్రం విడుదల కానుంది.
యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. గతంలో ఉన్�
ఇటీవల ఎవరి నోట విన్నా అఖండ.. ఏ ప్రేక్షకుడిని కదిలించినా జై బాలయ్య అనే వినిపిస్తోంది. కాగా, అఖండ సినిమా యూనిట్ను యాంకర్ ఉదయభాను ఇంటర్వ్యూ చేశారు. సినిమా విజయవంతంపై యూనిట్ మొత్తం ఆనందం వ్యక్త�
రమణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాయిజన్’.తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రవిచంద్రన్ దర్శకత్వంలో సీఎల్ఎన్ మీడియా నిర్మిస్తుంది. �
‘ఏ సినిమాకైనా తొలి హీరోలు దర్శకనిర్మాతలే. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సినిమాను పూర్తిచేస్తారు. అలాంటి తపన, పట్టుదల ఈ చిత్ర యూనిట్లోను కనిపించింది’ అని అన్నారు సీనియర్ దర్శకనిర్మాత ఎం.ఎస్.