Kalpana Soren : భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు (Hemant Soren) జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్ స్వాగతించారు.
Hemant Soren : భూకుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాంచీలోని సోరెన్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
Hemant Soren | మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్పందన తెలుపాలంటూ జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని ఆదేశించింది. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జనవరి 31న ఎన�
Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ అరెస్టు అయిన భూ ఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
మనీ లాండరింగ్ కేసులో తన కేసు విచారణకు సంబంధించి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ తనను అరెస్ట చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో తాను వేసిన పిటిషన్న�
Kalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి, గండీ అసెంబ్లీ నియోజకవర్గ జేఎంఎం అభ్యర్థి కల్పనా సోరెన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ తనక�
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్.. గాండే శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె జేఎంఎం అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Kalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిల�
Hemant Soren | భూ కుంభకోణం కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసేందుకు రాంచిలోని ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)’ కు సంబంధించిన ప్�
జార్ఖండ్లో జరిగే గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ పోటీ చేస్తారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) గురువారం ప్రకటించింది.