తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యాజమాన్యం వారి ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఇల్లందు డీఎస్పీ ఎన్.చంద్రభాను అన్నారు. గురువారం సాయంత్రం ఇల్లందు పట్టణ సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానక గోవిందు సెంటర్లో ఎస్ఐలు సూ�
దసరా పండుగకు ఊరెళ్తున్నారా ? ఓ పక్క ఆర్టీసీ బస్సులు రద్దీ.. మరోపక్క రైళ్లు కిటకిట.. ఇంకో వైపు ట్రావెల్స్ భారీ వసూళ్లు.. వీటి మధ్య సొంత వాహనంలోనే హాయిగా ప్రయాణించడం మేలు అనుకొని నగరవాసులు తమ సొంతూళ్లకు బయలు�
హెల్మెట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎత్తివేయాలని బుధవారం జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలను అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య (ఐఆర్ఎఫ్) కోరింది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ పడుతున్�
తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని, హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాలతో ఉన్నానని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించకుండా త�
ట్రాఫిక్ నిబంధనలు.. పాటించకపోతే జీవితాలు చెల్లాచెదురవుతాయి. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటువంటి విషయాలపై చిన్నారులకు ట్రాక్స్ఎస్ సొసైటీ సంస్థ రైడ్ టూ సేఫ్టీ పేరుతో సామాజిక �
కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ల పై విధిస్తున్న జీఎస్టీని ఎత్తివేయాలం టూ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం వస్తు సేవల పన్నును విధిస్తున్
కొడుకు పెద్దకర్మ నాడు 200 మందికి హెల్మెట్లు పంపిణీ శాయంపేట, జూన్ 20: ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు మృతిచెందితే రోజులతరబడి బాధపడుతూనే ఉంటారు. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతారు. కానీ, హనుమకొండ జిల్లా శాయం�
పాట్నా : బీహార్లో అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వర్షాకాల సమావేశాలు తొలి రోజు సందర్భంగా హెల్మెట్లు, నల్ల రంగు మాస్క్లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. మార్చి 23వ తేదీన �