Heavy rains | నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా, ట్రికోమలికి ఆగ్నేయంగా 310 కి. మీ దూరంలో కేంద్రీకృతమైంది.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7వ తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
యూరప్ దేశం స్పెయిన్ ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు, వరదలు ఆ దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అనేక గ్రామాలు నదులను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా ప్�
వానకాలం వడ్లు కాంటా పడడం లేదు. కల్లాలు దాటడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి మాత్రమే పరిమితమయ్యాయి. వడ్ల సేకరణ మొదలు కాకపోవడంతో ఏ రోడ్డు మీద చూసినా ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్�
భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని మొట్లగూడ, రాంపూ ర్, రావులపల్లి, దిగడ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఆందోళన చేపట్టారు.
భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్లు బెంగళూరు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం, నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ను ఒకవైపు మ�
వాయవ్య బంగాళాఖాతం లో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.