Minister Srinivas Goud | మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెంటనే పట్టణంలోని పెద్ద చెరువులోకి వర్షపు నీటిని మళ్లించాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస
TS Weather Update | రాష్ట్రం పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, విక�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గు�
UP rains | ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో
జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధి�
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం కాస్త ఎండ, చల్లని వాతావరణం ఏర్పడిన హైదరాబాద్లో.. మధ్యాహ్నం సమయానికి వాన దంచికొట్టింది. దీంతో �
అరేబియా సముద్రంలో ఏర్పడిన లానినో ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దీనికితోడు తిరోగమన దశలో ఉన్న నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
TS Weather Update | రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో
Heavy Rains | ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. శనివారం రాత్రి భారీ వర్షాలు ఉన్నట్లుండి హైదరాబాద్ను ముంచేశాయి. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
తిరోగమనంలో ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 11 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల, వ
యాసంగి సీజన్లో ఆయా పంటల సాగు కు నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా సీజన్లో రికార్డు స్థాయిలో సాగు నీరందనున్నది. జిల్లాలో చాలా వరకు వర్షాలపై ఆధారపడ�
మున్సిపాలిటీలో భారీ వానలు పడుతున్నాయి. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో మున్సిపాలిటీలోని వివిధ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. కుంట్లూరు చెరువ
భారీ వర్షాలు కురువడంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు దాదాపు 45 ఏండ్ల తరువాత అలుగు పారింది. �