IMD warning | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎండలతో జనం అల్లాడుతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఓ ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవ
Summer | హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండే ఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజు చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు.
Summer | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో గుండె, మ�
Coastal Andhra: రేపు కూడా కోస్టల్ ఆంధ్రా జిల్లాలు హీటెక్కనున్నాయి. కోస్టల్ ఆంధ్రాలో రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఇవాళ ఐఎండీ హెచ్చరించింది. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో హీట్వేవ్ తగ్గే
Telangana | సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సోమవారం అన్�
టోక్యో: జపాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. వరుసగా నాలుగవ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. టోక్యోలో దాదాపు 150 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈనెల14వ తే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సుమారు ఆరు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ మార్క్ను దాటింది. సఫ్దా
హైదరాబాద్ : ఓ వైపు మండుటెండలు.. మరో వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు అకాల వర్షాలు.. ఇలా భిన్నరకాల వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పసిపిల్లలు వడదెబ్బకు గురవుతున్న�
శుక్రవారం ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని...
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వ�