ఎండలు మండిపోతున్నాయి. భారీ మండుటెండలకు శరీరం డీహైడ్రేట్కు గురవుతూనే ఉంటుంది. ఇటువంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదే ప్రధానం. ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల డీహ�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల
న్యూఢిల్లీ : రానున్న రెండు రోజుల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, విదర్భ, ఒ
ప్రతి ఏటా మార్చి చివరనుంచి భానుడి ప్రతాపం మొదలవుతుంది. కానీ ఈసారి మార్చి ప్రారంభం నుంచే
ఎండలు మండిపోతున్నాయి. ముంబై నగరంలో సోమవారం ఏకంగా 39.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. త�
దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ | శ రాజధాని ఢిల్లీతో పాటు గుర్గావ్లో హీట్ వేవ్స్ కారణంగా ఎండలు దంచికొట్టాయి. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ పాలమ్ అబ్జర్వేటర�
మాంట్రియాల్ : కెనడాలో ఎండలు మండుతున్నాయి. అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో 230 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఒక్క వాంకోవర్ ప్రాంతంలో గత శుక్రవారం నుంచి సుమారు 130 మంది మృతిచెందినట
న్యూఢిల్లీ: ఈసారి ఎండాకాలం దేశ ప్రజలపై కాస్త కరుణ చూపింది. ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. 121 ఏళ్లలో మే నెలలో కురిసిన రెండో అత్యధిక వర్షపాతమని భారత వాతావరణ శా�