Telangana | సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సోమవారం అన్�
టోక్యో: జపాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. వరుసగా నాలుగవ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. టోక్యోలో దాదాపు 150 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈనెల14వ తే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సుమారు ఆరు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ మార్క్ను దాటింది. సఫ్దా
హైదరాబాద్ : ఓ వైపు మండుటెండలు.. మరో వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు అకాల వర్షాలు.. ఇలా భిన్నరకాల వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పసిపిల్లలు వడదెబ్బకు గురవుతున్న�
శుక్రవారం ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని...
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వ�
ఎండలు మండిపోతున్నాయి. భారీ మండుటెండలకు శరీరం డీహైడ్రేట్కు గురవుతూనే ఉంటుంది. ఇటువంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదే ప్రధానం. ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల డీహ�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల
న్యూఢిల్లీ : రానున్న రెండు రోజుల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, విదర్భ, ఒ
ప్రతి ఏటా మార్చి చివరనుంచి భానుడి ప్రతాపం మొదలవుతుంది. కానీ ఈసారి మార్చి ప్రారంభం నుంచే
ఎండలు మండిపోతున్నాయి. ముంబై నగరంలో సోమవారం ఏకంగా 39.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. త�