మార్చి నెలలోనే ఎండలు ముదురడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 42 నుంచి 44వరకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మార్చిలోనే ఎండలు (Summer Heat) మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎం�
హైదరాబాద్లో రోజురోజుకు ఎండల తీవ్రత (Summer) పెరుగుతున్నది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్లోని శ్రీరామ్ నగర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని పీహెచ్సీలలో స్పెషల్ డ్రైవ్ చేపడుత�
Jawans died | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు వేసవితాపాన్ని తాళలేక అల్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ల�
Heat Stroke | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు.
Shah Rukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వడదెబ్బ స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
మెక్సికోలో (Mexico) ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యభగవానుడు ప్రతాపం చూపిస్తుండటంతో దేశంలోని చాలాచోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల (50 Degrees) ఉష్ణోగ్రత (temperatures) నమోదవుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
sunstroke | వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చాలా మంది విహార యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ కాలంలోనే ఎక్కువగా శుభకార్యాలు ఉంటాయి. వీటికి కొందరు సొంత వాహనాల్లో వెళితే.. మరికొందరు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తుంటార
మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ఎండ వేడిమి (Heat stroke) భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది.
Heat Stroke | కోహీర్ : ఎండలు మండిపోతున్నాయి.. ఇంకా మార్చి నెల మొదలే కాలేదు.. అప్పుడు భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే వచ్చేసరికి ఇం�
అవుట్డోర్ షూటింగ్లో పాల్గొనడంతో వడదెబ్బకు గురైన ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బెంగాలీ సినీ, టీవీ పరిశ్రమలో పేరొందిన డొలన్ రాయ్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్