ఒకప్పుడు బంగారం కంటే అధిక ధర పలికిన దాల్చినచెక్క అప్పట్లో కరెన్సీగానూ ట్రేడయింది. ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన స్పైస్గా చరిత
పసుపు..ఈ దినుసు లేని వంటిల్లనేదే ఉండదు.. మన భారతీయులు పసుపును పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ కూర వండినా అందులో పసుపు ఉండాల్సిందే. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన, రంగు వస్తాయి.
మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, క్యాన్సర్లు, గుండె జబ్బుల వంటి పలు వ్యాధుల బారినుంచి తప్పించుకోవాలంటే నిత్యం ఆహారంలో తృణధాన్యాలను సమృద్ధిగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా పొత్తి కడుపు క్యాన్సర్ల బారి నుంచి బయటపడవచ్చని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఫైబర్తో కూడిన ఆహారం ద్వారా బ్రెస్ట్, జననేంద్రియ, గ్యాస్
ఆరోగ్యంగా, సంతోషంగా, చలాకీగా దీర్ఘకాలం బతికేయాలంటే మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఫుడ్, షుగర్, ట్రాన్స్ఫ్యాట్స్, జంక్ ఫుడ్కు దూరంగా ఆరోగ్య
Health Tips: సాధారణంగా అందరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో చిన్నచిన్న అనారోగ్య సమస్యల బారినపడుతుంటారు. అయితే, ఇలాంటి అనారోగ్య సమస్యలకు ఔషధాలే అక్కర్లేదు. చిన్నచిన్న చిట్కాలు
Black carrots: క్యారెట్లు సాధారణంగా ఎరుపు, కాషారంగులో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక రకం క్యారెట్లు మాత్రం నల్లగా ఉంటాయి. ఈ నల్ల క్యారెట్లను
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �
మలబద్ధకం అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జంక్ఫుడ్, జీవనశైలిలో మార్పు వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ మలబద్ధకం సమస్యకు ఆయు
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం ఎలా మారుతుందనేది జన్యుపరమైన అంశాలపై ఆధారపడినా కొన్ని అలవాట్లు, ఆహారం కూడా ఆరోగ్యంపై, యవ్వనంగా కనిపించడంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మద్�
తమ పిల్లలు మేధావులుగా మారాలని అందరు తల్లిదండ్రులు అనుకుంటారు. తమ బిడ్డ అత్యంత తెలివిమంతుడు కావాలని కోరుకుంటారు. అయితే, ఇలా కావాలంటే ఆయుర్వేదం ప్రకారం వారికి రోజూ కొన్ని తినిపించాలట. ఇలాచేస్త�
చల్లని సాయంత్రం. అందులోనూ చలికాలం. వేడివేడిగా ఏదైనా తాగాలనిపించడం సహజం. ఆరోగ్యానికి హాని కలిగించే టీకాఫీలతో పోలిస్తే.. రకరకాల కూరగాయలు, ధాన్యాలతో చేసే సూప్స్ ఉత్తమమని అంటున్నారు పోషకాహార నిపుణులు. దీర్�
కరోనా మూడో వేవ్ వచ్చేలా ఉంది. మొదటి వేవ్ నుంచే అంతా ఫిట్నెస్, రోగ నిరోధక శక్తి మీద దృష్టిపెట్టారు. ఒకవేళ, ఇంకో లాక్డౌన్ ప్రకటిస్తే, మళ్లీ ఇంట్లోనే జిమ్ చేయాల్సిన పరిస్థితి. ‘గురువులేని విద్య గుడ్డి�