Covid Cases Rise | దేశంలో లాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి చేపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నది (Covid Cases Rise). తాజాగా గురువారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు గడిచి
Minister Harish Rao | సీపీఆర్ చేయడం ద్వారా ఒక మనిషి అమూల్యమైన ప్రాణాలను కాపాడి కానిస్టేబుల్ రాజశేఖర్ గొప్ప పనిచేశారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ ఉద్యోగులు, కార్యకర
Nava Kishore Das | ఆదివారం ఉదయం ఎఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్.. భువనేశ్వర్ దవాఖానలో చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు.
Crime news | ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్లోని గాంధీచౌక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బ్రజరాజునగర్లో ఓ కార్యక�
Covid-19 situation | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొవి�
లిస్బన్: ప్రసూతి సేవల్ని నిలిపివేయడం వల్ల .. పోర్చుగల్లో అన్యాయంగా ఓ భారతీయ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పట్ల ఆ దేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మా
ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉందని, మొదటిస్థానంలో నిలిపేందుకు అందరం కృషిచేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక
కరోనా అయిపోయిందని, ఇక లేదని కొందరు అనుకుంటున్నారని, దాని ప్రభావం తగ్గింది తప్ప.. వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు
హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. దేశంలోనే తొలిస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్
న్యూఢిల్లీ: నీట్ యూజీ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. కౌన్సెలింగ్లో పాల్గొనబోయే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నీట్ పీ�