Minister Harish Rao | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో విద్యుత్ శాఖ మంత్
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్�
కొవిడ్ వేరియంట్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తున్నామని, కొవిడ్కు, గుండెపోట్లకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
Covid Cases Rise | దేశంలో లాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి చేపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నది (Covid Cases Rise). తాజాగా గురువారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు గడిచి
Minister Harish Rao | సీపీఆర్ చేయడం ద్వారా ఒక మనిషి అమూల్యమైన ప్రాణాలను కాపాడి కానిస్టేబుల్ రాజశేఖర్ గొప్ప పనిచేశారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ ఉద్యోగులు, కార్యకర
Nava Kishore Das | ఆదివారం ఉదయం ఎఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్.. భువనేశ్వర్ దవాఖానలో చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు.
Crime news | ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్లోని గాంధీచౌక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బ్రజరాజునగర్లో ఓ కార్యక�
Covid-19 situation | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొవి�
లిస్బన్: ప్రసూతి సేవల్ని నిలిపివేయడం వల్ల .. పోర్చుగల్లో అన్యాయంగా ఓ భారతీయ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పట్ల ఆ దేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మా
ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉందని, మొదటిస్థానంలో నిలిపేందుకు అందరం కృషిచేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక
కరోనా అయిపోయిందని, ఇక లేదని కొందరు అనుకుంటున్నారని, దాని ప్రభావం తగ్గింది తప్ప.. వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు