Zika virus in Kerala: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
న్యూఢిల్లీ: కరోనా కోట్లాది మందిని కష్టాల పాలు చేసింది. లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అంతేకాదు రాజకీయ నాయకుల పదవులకు కూడా ఎసరు పెట్టింది. ఈ కరోనా మహమ్మారిని సరిగా నియంత్రించలేక ప్రపం�
ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష | పంజాబ్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరి
ఈటల నుంచి తప్పించిన కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం చేసిన స
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన వాళ్లలో చాలా వరకు ఇళ్లలోనే కోలుకుంటారు. కేవలం డాక్టర్తో టచ్లో ఉంటే చాలు. కంగారు పడి అటూ ఇటూ పరుగెత్తకండి. ఇది ఓ ఆరోగ్యమంత్రిగా కాదు డాక్టర్గా చెబుతున్నా అని అ�
రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరో 15 రోజులు పొడగించే అవకాశాలు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే బుధవారం చెప్పారు
ముంబై : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు చాలా తక్కువ వ్యాక్సిన్ డోసులు వచ్చాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడ
న్యూఢిల్లీ : కొవిడ్-19 నియంత్రణకు భారత్లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. వాట్సాప్ యూనివర్సిటీలో సాగే ప్రచారాన్ని విశ్�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. దాంతో ఆ 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు