First JN.1 Case | దేశ రాజధాని ఢిల్లీలో తొలి JN.1 కేసు నమోదైంది. ఇవాళ మొత్తం ముగ్గురి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 సోకినట్లు తేలింది. మరో ఇద్దరిలో ఒమిక్రాన్
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 100 బెడ్లను అందుబాటులో ఉంచనున్నట్లు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య తెల�
JN.1 | కరోనా కొత్త వెరియంట్ జేఎన్.1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అందుకు అన్ని చర్యలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రం�
Minister Harish Rao | సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఏడీజీ శిఖా గోయల్తో కలసి ఆయన ఈ కార్యక
CM KCR | శ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా ఇవాళ సరికొత్త రికార్డు నమోదు కాబోతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
Dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమ
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ కొడుతారని మంత్రి హరీశ్రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. కార్యక
Minister faints | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌధరి స్పృహ తప్పి పడిపోయారు. రాయ్సెన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన సీఎం సందేశాన్ని చద�
Dengue in Delhi | దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ వ్యాధి కలవర పెడుతున్నది. అక్కడ రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దాంతో జూలై 22 నాటికి ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 190కి చేరింది.
పొలండ్ (Poland) రాజధాని వార్సాకు (Warsaw) సమీపంలో ఓ చిన్న విమానం (Small Plane) కుప్పకూలింది (Crashed). దీంతో పైలట్ సహా ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
Minister Harish Rao | పరిపాలన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తున్నదని మంత్రి హరీష్రావు అన్నారు. పటాన్చెరులో జరిగిన సీఎం కేసీఆర్ సభలో ఆయన మాట్లాడారు.
Minister Harish Rao | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో విద్యుత్ శాఖ మంత్
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్�
కొవిడ్ వేరియంట్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తున్నామని, కొవిడ్కు, గుండెపోట్లకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.