హైడ్రోజన్ పెరాక్సయిడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. హెచ్2ఓ2 అనే రసాయన సంకేతాన్ని కలిగి ఉండే ఈ ద్రవ పదార్థాన్ని గాయాలు కడగడం మొదలుకుని దంతాలను మిలమిలలాడేలా చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో వినియోగిస�
పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్ (Conocarpus Tree) ఒకటి. మాంగ్ర�
ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్పై కూరగాయలు, పండ్లు కోయటం ద్వారా కడుపులోకి మైక్రోప్లాస్టిక్ (5 మిల్లీమీటర్ల పొడువు కన్నా తక్కువ) చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తు�
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజా
ఇల్లు ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా తెల్లారేసరికి దుమ్మూధూళి వచ్చి చేరుతుంటుంది. ఫలితంగా చాలా ధూళి కణాలు మొదట ఇంట్లోకి, అటు నుంచి ఒంట్లోకి చేరే ప్రమాదం ఉంటుంది.
Covaxin: కోవాగ్జిన్ తీసుకున్న ఏడాది తర్వాత 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు బీహెచ్యూ నివేదిక చెప్పింది. 926 మందిపై బీహెచ్యూ పరిశోధకుల బృందం స్టడీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న యువతలో చర్మ
స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్.. మొదలైన డిజిటల్ పరికరాలతో పిల్లలు గంటల తరబడి గడపటంపై 89 శాతం మంది తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
CM Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆరోగ్య శాఖకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ భరద్వాజ్కు కమ్యూనికేట్ చేశారు. జైలులో ఉన్నా కూడా.. సీఎం కేజ్రీవాల�
మైదాతో చేసే పరాటాలు తింటే ఏమవుతుందో తెలుసా? పరాటాల తయారీకి ఏమేమి వాడాలో, ఏ పదార్థాలు వాడకూదో మనం గమనించాలి. ముఖ్యంగా పరాటాలు తినేవారు వాటిని మరవాలంటే కష్టమనే చెప్పాలి. కానీ అనారోగ్యానికి గురికావద్దంటే త�
మైగ్రేన్తో బాధపడుతున్నారా?.. అయితే ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా మనం తీసుకునే పదార్థాల్లో కొన్నింటిని పక్కన పెట్టాల్సిందే మరి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఉండాలంటే �