Fractured Leg With Cardboard | బైక్ నుంచి పడిన యువకుడికి కాలు విరిగింది. అయితే చికిత్స అందించిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్లాస్టర్కు బదులు కార్డ్బోర్డ్తో కాలుకు కట్టుకట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసు�
IAS officer Posing As Patient | ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అదికారిణి నిర్ణయించింది. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆకస్మికంగా తనిఖీ చ�
నియోజకవర్గంలోని ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన ఆయన వైద్యుడి
పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ విద్యుత్తు కోతలు. ఎండాకాలం వచ్చిందంటే నరకయాతనే. పవర్ కట్లతో వందలాది పరిశ్రమలు మూతబడేవి. అదే తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతరాయంగా 24
పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కే రాము అన్నారు.
Nurse | ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) మహేంద్రగఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. విధి నిర్వహణలో ఉన్న ఓ నర్సుపై (Nurse) నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి
ఆరోగ్య తెలంగాణ కోసం అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం దవాఖానల్లో వసతులు కల్పిస్తున్నది. కొత్తగా పట్టణాల్లో స్థానికంగానే చికిత్స అ
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఎడ్లబంజరు గ్రామానికి చెందిన మహిళకు లంకాసాగర్ పీహెచ్సీ వైద్యులు టార్చిలైట్ల వెలుతురులో ప్రసవం చేసి శభాష్ అనిపించుకొన్నారు. మేడిపల్లి దుర్గా భవానికి గురువారం అర్ధరా
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గొల్లపల్లె గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సబ్
పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామీణులకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలతో సత్ఫలి తాలు వస్తుండగా.. ఈ తరహా సేవలను పట్టణాల్లోనూ అందుబాటులోకి
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య మే�
కరోనా వ్యాక్సిన్ | కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన వ్యక్తికి రేబిస్ టీకా ఇచ్చిందో నర్సు. దీంతో ఆమెపై వేటువేసిన అధికారులు బాధితుడిని దవాఖానకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని