ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒకటి రెండు రోజుల్లో జరగనున్న హోంగార్డుల బదిలీల్లో గోల్మాల్కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలో తాత్కాలిక పద్ధతి (ఆర్డర్ టూ సర్వ్)�
ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రెండు మూడేండ్లుగా డీలా పడింది. ఈ రంగాన్నే నమ్ముకొని వ్యాపారం చేసిన.. పెట్టుబడి పెట్టిన వేలాది మంది ఒక్కసారిగా కుదేలయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం అదృశ్యమవగా, ఇందులో ఇద్దరి మృతదేహాలు పట్టణంలోని పెద్ద చెరువులో సాయంత్రం లభ్యమయ్యాయి. మర�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తీసుకొస్తున్న కలపను పట్టుకున్నామని ఏడీఎఫ్ విశ్వనాథ చినబూసరెడ్డి తెలిపారు. గురువారం అటవీ శాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన నరేశ్, కవిత దంపతులకు 2024 డిసెంబర్లో లక్షిత జన్మించింది. నెలలుగడిచినా పాప ఎదుగుదల లేకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో చూపించగా.. పాపకు �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం స్పల్పంగా భూమి కంపించింది. హౌసింగ్ బోర్డ్, బృందావన్, పవనపుత్రకాలనీ, క్రాంతినగర్కాలనీ, తిరుమలకాలనీల్లో సాయంత్రం 6.42 గంటల సమయంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించిం�
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి.
దేవాదాయ శాఖలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా శ్రీకారం చుట్టిన ‘ఈ-ఆఫీస్' అటకెక్కింది. శాఖలోని ప్రతి ఫైల్ను జాప్యం లేకుండా చకచకా పూర్తిచేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూలై 31న ఈ-ఆఫీస్ కార్యకలాపాలను ప్రారంభించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి జూనియర్స్ నెట్బాల్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. శనివారం బాలుర ట్రెడీషనల్ విభాగం సెమీస్లో మహబూబ్నగర్16-11 తేడాతో ఖమ్మం జట్టుపై గెలిచి ఫైనల్లోకి ప్రవ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2000 సంవత్సరం కానిస్టేబుల�
2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనకిచ్చిన భూమికి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని, తనకు కలెక్టర్ సార్ న్యాయం చేయాలని ఓ స్వాతంత్య్ర సమరయోధురాలు వేడుకుంది.