నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2000 సంవత్సరం కానిస్టేబుల�
2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనకిచ్చిన భూమికి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని, తనకు కలెక్టర్ సార్ న్యాయం చేయాలని ఓ స్వాతంత్య్ర సమరయోధురాలు వేడుకుంది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ (న్యాయ కళాశాల)కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది.
పత్తి ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల వ్యవధిలో 2 వేలు ధర తగ్గించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం అమావాస్యతో మార్కెట్యార్డులో క్రయవి�
Assam Rifles To Vacate | మూడు దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కానున్నది. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఉన్న బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని అస్సాం రైఫిల్స్ ఖాళీ చేయనున్నది. నగరానికి 15 కిలోమీటర్ల దూరానికి స్థావరాన్ని మార్చన�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఆళ్వారు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు బుధవారం నాలాయిర దివ్య ప్రబంధ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు సమీపంలో గల మిర్జాపూర్ గ్రామ పరిధిలో నిర్మిస్తున్న సెకండ్ బెటాలియన్ హెడ్క్వార్టర్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 162 సర్వే నంబర్లోని పదెకరాల్లో నిర్�
పోలీస్ కంట్రోల్ రూమ్కు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వినయ్ మార్గ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ సెక్యూరిటీ హెడ్క్వార్టర్స్లో శనివారం ఉదయం 11.15 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. పోలీ�