భవనంపై పడి హెచ్సీయూ విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం కౌశిక్(22) అనే విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఫై�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమైన తరుణంలో.. తమ భూములు తమకేనంటూ పోరాటం చేసిన ఏబీవీపీ విద్యార్థి నాయకుడు రోహిత్ను పోలీసులు అరెస్టు చ�
హెచ్సీయూ విద్యార్థుల పోరాటం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించడం మూర్ఖత్వమని, అనవసరంగా మాట్లాడి ప్రభుత్వం పరువు తీసుకోవద్దని ప్రజాసంఘాల నేత గాదె ఇన్నయ్య హితవు పలికారు.
‘అవును మేము గుంటనక్కలమే.. మీలాగా పందికొక్కులం కాదు.. ఇక్కడికి రండి.. జింకలు, పశు పక్ష్యాదులు ఎక్కడున్నాయో వర్సిటీ భూముల్లో చూపిస్తం’ అని సీఎం రేవంత్రెడ్డిని హెచ్సీయూకి చెందిన ఓ విద్యార్థిని డిమాండ్ చే�
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని అత్యధిక వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికైనట్టు వర్సిటీ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశాన్ని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాదపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్సీయూ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Chinmayi | స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. భారత దేశం గురించి తప్పుగా మాట్లాడినందుకుగాను ఆమెపై హెచ్సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు.
శేరిలింగంపల్లి, ఆగస్టు 23 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్ర�