అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ.. గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు టెక్నాలజీ పరంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్..హైదరాబాద్లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. నగరంలో సంస్థ ఏర్పాటు చేసిన ఐదో సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రా�
దేశీయ కుబేరుల్లో ఒకరైన హెచ్సీఎల్ టెక్నాలజీ చైర్మన్ శివ్ నాడర్ దాతృత్వంలో మరోసారి సత్తాచాటారు. రోజుకు రూ.5.9 కోట్ల చొప్పున 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,153 కోట్లు విరాళ రూపంలో చెల్లింపులు జరిపారు. ఎడల
ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,257 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రస్తుతేడాదిలో జీడీపీ వృద్ధి అంచనాను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.3,983 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడ
మార్కెట్లకు అమెరికా సెగ 231 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ పతనమయ్యింది. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి పెరగడంతో ఆ దేశపు కేంద�
వచ్చే ఏడాది 18 వేల మంది ఫ్రెషర్ల నియామకంనోయిడా, అక్టోబర్ 31: నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ భారీఎత్తున రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించిం�
హురున్ గ్లోబల్ టాప్-500 విలువైన సంస్థల జాబితాలో 12 భారతీయ కంపెనీలకు స్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 20: హురున్ గ్లోబల్ టాప్-500 విలువైన సంస్థల జాబితాలో ఈ ఏడాది 12 భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. దేశీయంగా వీటిలో రి�