అందివస్తున్న ఆధునిక సాంకేతికత.. ఆపదలో ఉన్న ఆడవాళ్లకు సహాయం అందిస్తున్నది. అర్ధరాత్రి వేళ విధులు నిర్వహించే మహిళలకు రక్షణగా నిలుస్తున్నది. ఈ క్రమంలోనే హర్యానా పోలీసులు.. మహిళల రక్షణ కోసం కొత్త భద్రతా ఫీచర�
Haryana police | రైతులపై పంజాబ్ పోలీసులు (Haryana police) తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ చలో మార్చ్లో జరిగిన ఘర్షణల్లో రైతులు తమపై చెక్క కర్రలు (wooden sticks), కారంపొడి (chilli powder)తో దాడి చేశారని పోలీసులు ఆరోపించారు.
Formers protest | ఢిల్లీ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వచ్చిన వార్తలపై హర్యానా పోలీసులు (Haryana Police) తాజాగా స్పందించారు. ఈరోజు సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తల్లో రైతుల�
Farmers Protest | సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి
Farmers Protests | ఈ నెల 13న హర్యానా, పంజాబ్ రైతులు ‘చలో పార్లమెంట్’కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన హర్యానా సర్కార్ రైతుల కదలికలపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చ�
man flees with police car | పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనంతో పరార్ అయ్యాడు. (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం వెతికారు. చివరకు ఒక చోట పోలీస్ వాహనం కనిపించింది.
పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. నీటి ఫిరంగులను ప్రయోగించి చెదరగొట్టారు.
దాదాపు రూ.10,000 కోట్ల చిట్ఫండ్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు జగ్జీత్ చాహల్ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్కు చెందిన ఇతడు మూడేండ్లలో నగదు రెట్టింపు అవుతుందని నమ్మించి ప్రజల నుంచి భారీ మొత�
హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో బుల్లెట్లు, గన్ పౌడర్, ఆర్డీఎక్స్ను హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీర�