అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో అల్లు అర్జున్కు �
‘దిల్’ సినిమాతో 2003లో ప్రారంభమైన మా సంస్థ ప్రయాణం 50 చిత్రాల మైలు రాయికి చేరుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ లా మా సంస్థ 50 ఏళ్ల లోగో చూడాలన్నదే నా కల అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన తొలిసారి నిర్మించిన �
ప్రజారోగ్య పరిరక్షణకు కేసీఆర్ కృషివైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు, నవంబర్ 20: ప్రజారోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్�
మాస్ మహరాజా రవితేజ కొన్నాళ్లుగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ బిజీలో ఆయన ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడో లేదో తెలియడం లేదు. రవితేజ నటించిన ఖిలాడీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇక సెట్స్ పై
హూజూరాబాద్ : టీఆర్ఎస్ పార్టీమీద ఉన్న అభిమానం ప్రకాశ్ను భద్రాచలం నుంచి హుజూరాబాద్కు నడిపించింది. సైకిల్ కు జెండాలు కట్టుకుని హూజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తిరుగుతూ ఎన్నికల ప్రచా
Harish shankar meets sai dharam tej | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన పరిస్థితేంటి? అని యాక్సిడెంట్ తర్వాత అభిమానులు పడ్డ టెన్షన్కు దసరాతో తెరపడింది. తేజూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.. ఇప్పుడు
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అనే చెప్పాలి.ఇప్పుడు ఆమె నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు చిత్రాలకు �
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడిన సంగతి తెలిసిందే . ఈ ప్రమాదంలో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కా