విద్యారంగ సమస్యలను పరిష్కరించని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగిపోవాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ డిమాండ్ చేసారు.
Bhagya Reddy Varma | హనుమకొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దళిత ఉద్యమ నేత, వైతాళికుడు, మాదరి భాగ్యరెడ్డి వర్మ 137 జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు సరిగా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు వారాలు గ�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపాడు. అనంతరం రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధ�
ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా కుటుంబ, కుల గణన సర్వే చేయమనడం సరైంది కాదని, ఇందులో తాము పాల్గొనమని ఐకేపీ పట్టణ ఆర్పీలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం హనుమకొండ కలెక్టరేట్, బల�
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మూడు రోజులుగా క�
మున్సిపల్, ఇతర ప్రభు త్వ శాఖల్లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, నాన్ పర్మినెంట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టీ ఉప్పలయ్య డిమాండ్ చేశారు. శన
రైతు భరోసా పథకం విధివిధానాలపై హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్క్షాపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహిం�