వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న భారత్ టెక్స్-2024 ఈవెంట్లో మనదేశ చేనేత కళాకారులను భాగస్వాములను చేయాలని అఖిల పద్మశాలి సంఘం చేనేత విభాగం ఒక ప్రకటనలో కోరింది. ఈ మేరకు కేంద్ర చేనేత మంత్రి ప�
ఎంటర్ప్రైజెస్ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలు 95 శాతానికి పైగా సద్వినియోగం అవుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధ్యయనంలో తేలింది. రుణాలను వ్యాపారాలకు వినియ�
మండలంలోని ఎల్లమ్మతండా గ్రామం చేనేత హస్తకళలకు వేదికగా మారింది. ఏ ఇంట్లో చూసినా గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా చేతులతో మహిళలు వస్ర్తాలను నేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారు న�
ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ఎవరినీ వదలడం లేదు. ఏ రంగాన్నీ విడిచి పెట్టడం లేదు. కార్పొరేట్ పెద్దలకు కార్పెట్లు పరిచే కేంద్ర ప్రభుత్వం.. పేదలను మాత్రం ‘పన్ను’పోట్లతో చావగొడు�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల బతుకులు మారుతాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటుచేసి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కో
వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడిన చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. అన్నదాతలకు రైతుబీమా పథకం అమలు చేస్తున్నట్లుగానే నేత కార్మికులకు ‘నేతన్న బీమా’ను తీసుకొచ్చింది. చేనేత, మరమగ్గ
ఇల్లు చిందరవందరగా ఉంటే ‘ఇది ఇల్లా... అడవా..?!’ అని అంటుంటారు. కానీ, ఇప్పుడు అడవిని తలపించేలా ఇంటిని అలంకరించడమే ట్రెండ్ అయింది. ఇంట్లో అక్కడక్కడా వన్యమృగాలు ఉన్నట్టు కనిపించడమే ఫ్యాషన్గా మారింది. సఫారీ హో�
మగ్గమే ప్రయోగశాలగా, పట్టుపోగులే గాజు నాళికలుగా కమలాపూర్ చేనేత సంఘం చేపట్టిన ప్రయోగం.. మంచి ఫలితాన్ని ఇచ్చింది. రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు పట్టుచీరలపై ప్రత్యక్షం అవుతున్నాయి. మగువల అలంకరణలో స్థానం స
రెండు వందల ఏండ్ల బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఉత్ప్రేరకమైంది ఒక చరఖా.. స్వాతంత్య్ర మహోద్యమానికి విజయ పతాకయై సారథ్యం వహించింది చరఖా.. శాంతి కోదండాన్ని ధరించిన మహాత్ముడు రక్తపు బొట్టు చిందించకుండా సాగించ�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన అర్షపల్లి శ్రీకాంత్ వస్త్ర పరిశ్రమపై ప్రచురించిన పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఆయన కలం నుంచి వెలువడిన ‘సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నాడు-నేడు’ అనే ఈ పుస్తకం �
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న చేనేత, మరమగ్గాల కార్మికులు, వాటి అనుబంధ సంస్థల కార్మికులు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే చేనేత బీమా ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుంది. బ
ఏండ్ల తరబడి మగ్గాలపై కూర్చొని నాలుగుపదుల వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న నేతన్నకు సర్కార్ అండగా నిలుస్తున్నది. రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప�
నాలుగొందల ఏండ్ల కళ.. నకాషీ. దనాలకోట వెంకయ్య నుంచి ఆయన కుమారుడు వెంకటరమణయ్య.. అటునుంచి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు.. ఇలా తరాలు మారినా తరగని హంగులతో మెప్పిస్తూనే ఉన్నది. కాల ప్రవాహంలో కష్ట్టనష్టాలు ఎదురైనా.. నకా