ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతుల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి మూడేండ్లకొకమారు కాలేజీలకు అనుమతులివ్వాలని నిర్ణయించింది.
Supreme Court | సుప్రీంకోర్టు కీలకమైన ముందడుగు వేసింది. కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై లింగ వివక్ష లేకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వ్యా�
తెలంగాణలో వైద్యారోగ్య రంగం పటిష్ఠంగా ఉన్నదని రిజర్వ్బ్యాంక్ నివేదిక ధ్రువీకరించింది. తాజాగా విడుదల చేసిన హ్యాండ్బుక్లో రాష్ట్రంలో జననాల రేటు, మరణాల రేటు తగ్గిందని వెల్లడించింది.
దేశంలో నిరుద్యోగం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం గణనీయంగా తగ్గుతున్నది. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే, తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది.
పేద, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తున్నది.
విద్యార్థుల నమోదులో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ జాతీయ సగటు కంటే చాలా అధికంగా నమోదైనట్టు శనివారం విడుదల చేసిన 2021-22 హ్యాండ్బుక్లో రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించి�
ట్రాన్స్కో పరిధిలోని 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్ స్టేషన్లతోపాటు వేల కిలోమీటర్ల ఈహెచ్టీ లైన్లను, ట్రాన్స్ఫార్మర్లను కంటికి రెప్పలా కాపాడుకొంటూ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సాంకేతిక సమస్యల పరిష�
ఎస్పీలు, కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ పుస్తకం ఆవిష్కరణ హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): సాంకేతికతతోపాటు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని �