సర్వే నంబర్ 252లో భూ అక్రమాలు, పరిహారం పంపిణీపై ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలో నేడు ప్రత్యేక గ్రామసభ జరగనుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
Hakimpet | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గ పరిధి హకీంపేటలోని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్లో అక్రమాలు, ‘షాడో’ లీలలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూమికి విస్తీర్ణం పెంచి, నకిలీ రైతు
దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సర్వే నంబర్ 252లో జరిగిన అక్రమాలపై స్వచ్ఛందంగా విచారణ కోరుతూ తీర్మానం చేయాలని అఖిలపక్షం నిర్ణయించడం సంచలనాత్మకంగా మారింది.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో అక్రమాలు జరిగినట్టు బయటపడుతున్నా వికారాబాద్ జిల్లా అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లోని హకీంపేటలో వెలుగులోకి వచ్చిన ‘మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు’ కుంభకోణానికి నోటిఫికేషన్ నుంచే బాటలు పడ్డాయి.
Hakimpet Land Scam | బిగ్ మేడం ఆదేశాలతో ఓ ఉన్నతాధికారి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో చక్రం తిప్పారు. బిగ్ షాడో చెప్పినట్టు వినాలని వచ్చిన ఆర్డర్లతో నిరుపేద రైతుల కడుపులు కొట్టి కోట్ల రూపాయల అక్రమా�
కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలపై నిజాలు రాస్తే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై విషం చిమ్ముతారా? అని వికారాబాద్ జిల్లా బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, కోట్ల యాదగిరి, మహిపాల్, శివ
Hakimpetనేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్బ్రదర్స్' అం
Hakimpet | మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు.. తమకు కేటాయించిన ప్లాట్లపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్య
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
దుద్యాల మండల పరిధిలోని హాకింపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ శంకర్ నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటుతో మండలంలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
హకింపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుండి ఆన్లైన్లో tqss.telangana.gov.in వెబ్సైట్కి లాగిన్ అయి విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలన�
ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ఆర్టీసీ (ITI Admissions) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున�