Hajj Yatra | హజ్యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. సౌదీ అరేబియా వెళ్లే భారతీయులపై ఎలాంటి నిషేధం లేదని మంత్రిత్వశాఖ వర్గాలు �
ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. కొవిడ్ మహమ్మారి సమయం మినహాయించి, 30 ఏళ్ల కనిష్ఠానికి తగ్గింది. సౌదీ అరేబియా హజ్ శాఖ ఎక్స్ పోస్ట్లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 16,73,230 మంది మ�
ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్ యాత్ర జూన్ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్ యాత్ర తేదీలను సౌద
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హజ్ యాత్రకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈనెల 29 నుంచి మే 29 వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అన్నారు.
పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒక సంవత్సరంపాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపేసింది.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి తెలియని వాళ్లు ఉండరు. ఆటతోనే కాదు.. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెండ్లి చేసుకుని విడాకులు తీసుకునే వరకు ఆమె ఏం చేసినా సంచలనమే.
Hajj Pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఈ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (External Affairs Ministry) ప్రకటించింది.
Hajj pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 90 మంది భారతీయులు కూడా ఉన్నట్లు
Hajj Yatra | హజ్ యాత్ర -2024కు ఆన్లైన్ దరఖాస్తులను భారత హజ్ కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంచామని, వాటిని సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 20 అని తెలిపింది. www.hajcommittee.gov.in వెబ్సైట్ను సందర్శిం�