Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఎకౌంట్ ఆదివారం హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు అందులో పాకిస్థాన్, టర్కీ జండాల ఫొటోలను పోస్ట్ చేశారు.
రోజురోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఓ ఆటో డ్రైవర్నూ సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ను సైబర్ మోసగాడు హ్యాక్ చేసి, నీవు తీసుకున్న రు�
ఇజ్రాయెల్ భౌతిక దాడులతో అల్లాడుతున్న ఇరాన్పై ఇప్పుడు భారీ సైబర్ దాడి జరిగింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న కొందరు హ్యాకర్లు ఇరాన్లోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్పై దాడి చ
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో పాకిస్థానీ హ్యాకర్లు సోమవారం పలు ఇండియన్ డిఫెన్స్ వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. డిఫెన్స్ సిబ్బంది లాగిన్ క్రెడెన్షియల్స్ సహా సున్న�
గూగుల్ క్రోమ్ ఇంజిన్ వాడుతున్న మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో రెండు తీవ్రస్థాయి లోపాలు ఉన్నాయని, అవి హ్యాకర్లకు అవకాశంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత�
Baahubali producer | సోషల్ మీడియా ఖాతాల హ్యాకింగ్ కొత్తదేమి కాదు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు హ్యాకర్స్ బారిన పడుతుండటం చూస్తూనే ఉంటాం. తాజాగా బాహుబలి ప్రాంఛైజీ నిర్మాత (Baahubali Producer) శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) కూడా ఈ బాధితుల జ
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి సైబర్ నేరగాళ్ల బారిన పడింది. దానికి సంబంధించిన డాటా పెద్దయెత్తున హ్యాకర్ల చేతికి చిక్కింది. దీనితో పాటు ఆసియాలోని మరో 10 టెలికం కంపెనీల డాటాను సైతం వారు చేజి�
మీ వ్యక్తిగత లేదా మీ సంస్థకు సంబంధించిన గోప్యమైన సమాచారం మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా సామాజిక లేదా ఇతర మాధ్యమాల్లో వెల్లడైతే మీరు ఏం చేస్తారు? నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, రా
ఇజ్రాయెల్కు చెందిన ‘పెగాసస్' నిఘా సాఫ్ట్వేర్తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకు
Hackers | ఎక్కడో ఉంటారు.. ఇక్కడ ఉన్న మన కంప్యూటర్పై కన్నేస్తారు, ఫోన్లో చొరబడతారు. వ్యక్తిగత వివరాలు లూటీ చేస్తారు. ఎల్లలు దాటకుండానే దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని సైతం కొల్లగొడతారు. చేతులు మొత్తం కాలాక.
Google Chrome | గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేసుకోకుంటే హ్యాకర్లు తేలిగ్గా యూజర్ల బ్రౌజర్లను హ్యాక్ చేసే ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ ‘సీఈఆర్టీ-ఐఎన్’ హెచ్చరించింది.