Donald Trump: ఓటరు ఫోటో ఐడీ లేకుండా.. ఇండియాలో ఒక్కరు కూడా ఓటేయ్యారు. గత ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటేశారు. అమెరికాలో కూడా ఓటరు ఫోటో ఐడీ అవసరం ఉన్నదని, దీని కోసం సేవ్ అమెరికా యాక్ట్ను పాస్ చేయాలని అధ్యక్షుడ
Revanth Reddy Vote | ‘సర్' ప్రక్రియ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి రెండుచోట్ల ఓటు హక్కు ఉండదని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) జ్ఞానేశ్కుమార్ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు.
West Bengal Assembly elections | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక మార్పు చోటుచేసుకున్నది. గత ఎన్నికల్లో 8 దశల్లో భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. అయితే ఈసారి కేవలం రెండు దశల్లోనే పోలింగ్ నిర్వహించనున్నారు.
CEC : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar)పై అభింసన తీర్మానం (Censure Motion) ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఎన్నికల కమిషన్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్) సందర్భంగా భారీస్థాయిలో ఓటర్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఇక్కడి ఈసీ ప్రధ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం నూతన డిజిటల్ ఇంటర్ఫేస్ ఈసీఐనెట్ను ప్రారంభించారు. దీనిని ఓటర్లు, అధికారులు, రాజకీయ పార్టీల కోసం తీసుకొచ్చినట్లు తెలిపారు.
CEC Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) హైదరాబాద్లోని గోల్కొండ కోట (Golconda Fort) ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు.
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)జ్ఞానేశ్కుమార్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రానున్నారు. 20న నగరంలోని పలు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రాంతాలను సందర్శించనున్నారు.
రెండో దశలో దేశంలోని 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్)ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ సో�
Bihar Polls | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Polls) వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 17 సంస్కరణలు తీసుకువస్తున్నట్టు (17 New Initiatives) ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) ప్రకటించిన వి�
ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.. ఎన్నికల ముందు కాంగ్ర�
EC Vs Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎదురుదాడి చేశారు. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చారు. బిహార్ ‘సర్’ అంశంపై ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ స