కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు ఆరేలా కనిపించడంలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డిలకు నామినేటెడ్ పోస్టులపై పార్�
రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
Pocharam-Guttha | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. నల్లగొండకు చెందిన గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డెయిరీ డెవలప్ మ�
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన తన బాబాయి, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డితోపాటు మరికొంద�
బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం చిట్యాలలో రోడ్ షో నిర్వహించనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థుల్లో మరింత మందికి గుత్తా వెంకట్రెడ్డి ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రస్టు చైర్మన్ గుత్తా అమిత్ర�