మోపాల్ మండలంలోని మంచిప్ప, బైరాపూర్తోపాటు ధర్పల్లి మండలంలోని రేకులపల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఆయా గ్రామాల్లో ఇండ్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయ�
ఎల్లారెడ్డిలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా, సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు గంటకు పైగా ఈదురుగాలులతో కూ
దేశంలో రెండు విభిన్న వాతావరణ ధోరణలు నెలకొన్నాయి. ఓవైపు దేశమంతటా వేసవి ఎండలు దంచి కొడుతుండగా.. మరోవైపు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలలో ఈదురుగాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
సిరిసిల్ల జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వరద నీటిలో కొట్టు�
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూ డు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు.
మొంథా తుపాను బీభత్సం నుంచి బయట పడకముందే తెలుగు రాష్ర్టాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈనెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నది.
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇది కొనసా
ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాతర్లపహాడ్ స్టేజీ వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కోడేరు మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
Delhi | ఢిల్లీ భారీ వర్షం.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణం చల్లబడింది. నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం (Rainfall) కురిసిం
వరుస వర్షాలు అన్నదాతల రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారం నుంచీ కురుస్తున్న చెడగొట్టు వానలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరని పంట నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ అకాల వాన