అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్షైర్లోని కాంకర్డ్లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
హైదరాబాద్లోని (Hyderabad) పాతబస్తీలో (Old city) ఉన్న మీర్చౌక్లో (Meer Chowk) అర్ధరాత్రి కాల్పులు కలకలం (Gun fire) సృష్టించాయి. ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మసూద్ అలీ అనే న్యాయవాది (Advocate Masud Ali) గాలిలోక
నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. టెక్సాస్ (Texas) మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో (Gun Fir) ఐశ్వర్య తో పాటు మరో �
టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న అలెన్ మాల్లోకి (Allen mall) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Gun fire) జరిపాడు. కాల్పుల్లో నిందితుడు సహా తొమ్మిది మంది మరణించారు. కాల్పుల్లో ఏడుగురు తీవ్రం�
ఎంతోమంది భారతీయ యువతీ యువకుల గమ్యస్థానం అమెరికా. ఆర్థిక సమస్యలను అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని వారు అగ్రదేశం అమెరికాకు పయనం అవుతున్నారు. కానీ ఆ ఆశలు కొంత మంది జీవితాల్లో విషాదాన్ని మిగులుస
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో రొంపిచర్ల మండలంలో కాల్పులు కలకలం సృష్టించాయి. రొంపిచర్ల మండలం అలవాలలో మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
Hyderabad | పెట్రోల్ కోసం బైక్పై వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పెట్రోల్కు సంబంధించిన నగదును యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తానని యువకుడు చెప్పాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ కాకపోవడంతో బంక్
Gun fire | పాతబస్తీ మొఘల్పురాలోని సుల్తాన్షాహీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సుల్తాన్షాహీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడమీద బల్లిపై కాల్పులు జరిపాడు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి కారులో కూర్చొన్న వారిని టార్గెట్ చేసి కా�
అమరావతి : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో కావ్య అనే యువతిపై కాల్పులు జరిపాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆ తర్వాత తాను అదే గన్తో ఆత్మహత్యకు పా�