లక్నో: బీజేపీ నేతపై స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్వోజీ) పోలీసులు కాల్పులు జరిపారు. అయితే కారును ఆయన వేగంగా నడుపడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తన హత్యకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని షామ్�
రాయ్పూర్ : దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘోటియా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు �
న్యూఢిల్లీ: పుట్టిన రోజు వేడుకల్లో డీజే సాంగ్స్ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణ తుపాకీ కాల్పులకు దారి తీయగా ఒకరు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నజాఫ్గఢ్ ప్రాంతంలోని ఫామ్హౌస్లో గురువారం రా
లక్నో: ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒకరు మరణించగా మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని భూమిదాన్ రాఘవ్పురి తిల్లా చార్ గ్రామానికి �