MLC Damodar Reddy | కమ్యూనిస్టు యోధుడు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం, ప్రజానికానికి చేసిన పోరాటాలు, నిరాడంబరత, అందరికీ స్ఫూర్తిదాయకమని , శాసన మండలి సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నా�
ఎట్టకేలకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్, న్యూ డెమోక్రసీ) నాయకుడు గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో గుమ్మడి నర్సయ్య ముఖ్యమంత్రితో
గోదావరి జలాల సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. ఇల్లెందు పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆ�
గోదావరి జలాల సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అ�
‘కేసీఆర్ది గడీల పాలన అంటూ నాటి ముఖ్యమంత్రిపై రేవంత్రెడ్డి నీలాపనిందలు మోపారు. తమది ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రిని ఎవరైనా ఎప్పుడైనా కలవొచ్చంటూ ఊదరగొట్టారు. అదే ప్రజల దీవెనలతో ఐద
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమని సీపీఐ (ఎంఎల్ )మాస్లైన్ ఆల్ ఇండియా పార్టీ కేంద్ర బ్యూరో సభ్య
గుమ్మడి నర్సయ్య.. పరిచయం అక్కరలేని ప్రజా ఉద్యమకారుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు. అలాంటి నేత.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసేందుకు ప్రయత�
Gummadi Narsaiah | ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి �