ప్రభుత్వ డైట్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 211 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, మరో 28 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఏడాదిపాటు కొనసాగించేందుకు అనుమతిచ్చిం�
Polytechnic Colleges | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 6న ఇంటర్వ్య�
ఒకవైపు చేసిన పనికి జీతం రాక.. మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి కొంతమంది ఉద్యోగాలు రెన్యువల్ కాక గెస్ట్ లెక్చరర్లు ఆగమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్లూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ�
Guest Lecturers | 2025-2026 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్థుల నుండి గెస్ట్ లెక్చరర్స్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటోనామస్) ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం ఒక ప్రకట�
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ (కొనసాగిస్తూ) ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. 1,940 మంది గెస్ట్లెక్చరర్లు, 459 మంది కాంట్రాక్ట్ లెక్చరర్�
Guest Lecturers | జిల్లాలోని ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు (అతిథి అధ్యాపకులుగా) దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సువర్ణలత ఒక ప్రకటనలో తెలిపారు.
‘అతిథుల ఆర్తనాదాలు’ అనే శీర్షికన ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాల్లో ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. సింహభాగం ఒప్పంద, అతిథి గురువులతోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానాచార్యుల నుంచి అధికారి స్థాయి వరకు చాలాచోట్ల ఇన్చార్జీలే కొనసాగుతున్నారు
Guest Lecturers | రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్స్(Guest Lecturers) ఆందోళన బాటపట్టారు. గెస్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ఇం టర్మీడియట్ (Intermediate Board Office) ఎదుట ఆందోళన చేపట్టారు.
‘ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు నెలకు రూ.42 వేలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్టైమ్ లెక్చరర్లకు రూ.50 వేల గౌరవ వేతనాన్ని సవరించి అందజేస్తాం.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దామోర ప్రభాకర్, దార్ల భాసర్ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేసీజీఎల్ఏ-2152) కొత్త కమిటీ ఎన్ని
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చలర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు �
నెట్, పీహెచ్డీ ఉన్నవారికే ప్రాధాన్యత హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత సమస్యను తీర్చేందుకు ఈ ఏడాది కొత్తగా 1130 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యాశ