రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల వేతనాలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రికి గురువారం లేఖ రాశారు.
యూనివర్సిటీల అనుబంధ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇచ్చిన వేతనపెంపు హామీని అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు నేటికీ ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత లేకుండా జీవనం సాగిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ గెస్ట్ లెక్చరర్ల వేతనాలను చెల్లించకుండా ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా పెండింగ్ పెట్టిందని మాజీ మంత్రి హరీశ్�
ప్రభుత్వ డైట్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 211 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, మరో 28 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఏడాదిపాటు కొనసాగించేందుకు అనుమతిచ్చిం�
Polytechnic Colleges | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 6న ఇంటర్వ్య�
ఒకవైపు చేసిన పనికి జీతం రాక.. మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి కొంతమంది ఉద్యోగాలు రెన్యువల్ కాక గెస్ట్ లెక్చరర్లు ఆగమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్లూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ�
Guest Lecturers | 2025-2026 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్థుల నుండి గెస్ట్ లెక్చరర్స్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటోనామస్) ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం ఒక ప్రకట�
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ (కొనసాగిస్తూ) ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. 1,940 మంది గెస్ట్లెక్చరర్లు, 459 మంది కాంట్రాక్ట్ లెక్చరర్�
Guest Lecturers | జిల్లాలోని ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు (అతిథి అధ్యాపకులుగా) దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సువర్ణలత ఒక ప్రకటనలో తెలిపారు.
‘అతిథుల ఆర్తనాదాలు’ అనే శీర్షికన ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాల్లో ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. సింహభాగం ఒప్పంద, అతిథి గురువులతోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానాచార్యుల నుంచి అధికారి స్థాయి వరకు చాలాచోట్ల ఇన్చార్జీలే కొనసాగుతున్నారు
Guest Lecturers | రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్స్(Guest Lecturers) ఆందోళన బాటపట్టారు. గెస్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ఇం టర్మీడియట్ (Intermediate Board Office) ఎదుట ఆందోళన చేపట్టారు.