మణికొండ : కూరగాయలు తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలల్లోకి వెళితే�
వెంగళరావునగర్ : వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అల్లాపూర్కు చెందిన మహ్మద�
కార్వాన్ : ఆలయం వెనుక వైపు నిలిపి ఉంచిన రెండు కార్లు దగ్ధమైన సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుడిమల్కాపూర్ డివిజన్
మెహిదీపట్నం :తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప�