జూనియర్ లెక్చరర్ (జేఎల్), గ్రూప్ 4 పరీక్షల తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.
గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం టీఎస్పీఎస్సీ ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది.
గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 284 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 87,020 మందికిగానూ 73,333 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ఎగ్జామ్కు 87,020 మందికిగ�
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 ప
గ్రూప్-4 ఎగ్జామ్కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కేంద్రాల వద�
గ్రూప్-4 పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పీ ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష
టీఎస్పీఎస్సీ చేపట్టిన గ్రూప్-4 పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 163 కేంద్రాల్లో శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్య�
సంగారెడ్డి జిల్లాలో గ్రూప్-4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జూలై 1న మొదటి పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12:30 గంటల వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్�
గ్రూప్ -4 పరీక్షకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండె�
TSPSC | హైదరాబాద్ : జులై 1వ తేదీన నిర్వహించనున్న గ్రూప్-4 రాతపరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు.