గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడాన్ని విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ముమ్మాటికీ విద్యార్థి, నిరుద్యోగుల విజయమేనని స్�
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు గురువారం సుమారు 50 మంది నిరుద్యోగ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఈ విషయం తేటతె�
డీఎస్సీని వాయిదా వేయాలంటూ విద్యార్థులు విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తున్నారని, అయితే పరీక్ష వాయిదా వేసేదే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం అధికారంగా టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్-2 పరీక్ష తాజాగా మరోసారి వాయ�
Group-2 Exam |గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా.. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింద�
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీ దరఖాస్తుల గడువును విద్యాశాఖ ఈ నెల 28 వరకు పొడిగించింది. గత సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, అదే నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది
JNTU | జేఎన్టీయూలో ఫుల్ టైమ్, పార్ట్టైమ్ పీహెచ్డీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు సోమవారం �
గ్రూప్-2 పరీక్షను యథావిధిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం