Bhatti Vikramarka | తెలంగాణలో 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka )అన్నారు.
రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, సెమీకండక్టర్ల పరిశ్రమల ఏర్పాటుకు ఇకడ మంచి అవకాశాలు ఉన్నాయని ఉపముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక�
దేశంలో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కోటి ఇండ్లకు సోలార్ విద్యుత్తు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే ప
దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్
Adani Group| ‘హిండెన్బర్గ్' నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బొగ్గు రంగంలో వేళ్లూనుకొన్న అదానీ గ్రూప్.. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ స్థాపన పేరిట భా
రాష్ట్రంలో హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల సంస్థకు చెందిన గోదాముల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ (సోలార్ యూనిట్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి
ఆధునిక మానవుడి జీవితం పూర్తిగా పెట్రోల్, డీజిల్, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలతో ముడిపడిపోయింది. వీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం వైపు మళ్లాల్సిన అవసరం ఉంది.
సొలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీ కోసం మూడు గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తామని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కోసం 2030కల్లా 70 బిలియన్ డాలర�
మురుగు నీటితో గ్రీన్ ఎనర్జీని తయారు చేసే అత్యాధునిక సాంకేతికతను ఐఐటీ-గువాహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ అనే బయో ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని అభివృద్ధి చేసిన పరిశోధక�
Governor Tamilisai | తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతోపాటు గ్రీన్ ఎనర్జీలో కూడా ముందుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుకెళ్తున్నదని చెప్పారు. హైటెక్స్లో తెలంగాణ స్టేట్�