Earthquake | తుర్కియే(Turkey)ను మరోసారి భారీ భూకంపం వణికించింది. మర్మారిస్ (Murmaris) సమీపంలో మధ్యధరా సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్నాయి.
యూరోపియన్ దేశమైన గ్రీస్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. బుధవరాం తెల్లవారుజామున 1.51 గంటలకు గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
గ్రీస్ రాజధాని ఏథెన్స్ను కార్చిచ్చు చుట్టుముట్టింది. భారీ స్థాయిలో మంటలు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏథెన్స్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి.. మంటలను ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా 2020లో అత్యధిక ముందస్తు జననాలు (3.02 మిలియన్లు) భారత్లోనే సంభవించినట్టు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మొత్తం ముందస్తు జననాల్లో 20 శాతం భారత్లోనే జరిగాయని పేర్కొంద
సూపర్బగ్లు భారత్కు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాటి వల్ల ఏటా దేశంలో వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో వైద్య ఖర్చు కూడా భారీగా పెరుగుతున్నది. ఈ మేరకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్�
విమానయాన రంగంలో సేవలు అందిస్తున్న జీఎమ్మార్ గ్రూపు.. గ్రీస్లో కొత్త పెట్టుబడుల అవకాశాల కోసం అన్వేషిస్తున్నది. జీఈకే టెర్నా భాగస్వామ్యంతో జీఎమ్మార్ గ్రూపు ఇప్పటికే గ్రీస్లోని క్రీట్ వద్ద గ్రీన్ఫ�
గ్రీస్ వేదికగా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ బధిర టెన్నిస్ చాంపియన్షిప్నకు రాష్ట్ర యువ ప్లేయర్ భవానీ కేడియా ఎంపికైంది. మెగాటోర్నీ కోసం త్రివేడ్రంలో జరిగిన సెలెక్షన్స్లో భవాని సత్తాచ
Boat Disaster: గ్రీస్లో జరిగిన బోటు ప్రమాదంలో 78 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బోటులో దాదాపు వందకు మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఈ సమా
గ్రీస్ దేశంలో భారీ ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న చేపల పడవ (చిన్నపాటి నౌకలాంటిది) నీట మునగడంతో దాదాపు 78 మంది మరణించారు. డజన్ల కొద్ది జనం తప్పిపోయారు. దక్షిణ గ్రీస్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున