గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రేవంత్రెడ్డి సర్కార్ డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్ గుదిబండ మోపింది. పంచాయతీ పాలకవర్గాలు లేక ఒకవైపు, నిధులు మంజూరు
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ములుగు మినహా మిగతా ఐదు జిల్లాల్లో సుమారు 715 మం దిపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కార�
గ్రామాలభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు పనిభారంతో సతమతమవుతున్నారు. రోజువారీ విధులతోపాటు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న సర్వే పనులతో వారు పని ఒత్తిడితో ఆందోళన చెందుతున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో నూతనంగా తాట్పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాట�
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఏడు నెలలుగా పల్లెలకు రూపాయి నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వాళ గ్రామా ల్లో అభివృద్ధి కుంటుపడింది. చిన్నపాటి వ ర్షాలకు అంతర్గత వ
గ్రామపం చాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను తీర్చాలాంటే జీపీల్లో రూపాయి బిల్ల లేదు. ఐదు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నెలలుగా నిధుల విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల గల్లా ఖాళీ అయ్యింది. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో ప్రతి నెలా ఇచ్చే నిధులకు కొత్త సర్కార్ కోత పెట్టడంతో పంచాయతీల పాలన కష్టత�
ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శి, చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్, ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు.. ఇలా ఎన్నో అద్భుతాలతో కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లె�
జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో పాల న పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీల నిర్వహణ గాడితప్పి పరిస్థితి అధ్వానంగా మారుతున్నది.
ఇటీవల మహారాష్ట్ర నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన ఓ ఏనుగు ఇద్దరిని పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ప్రస్తుతం అది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తుండగా, మళ్లీ మన రాష్ట్రంలోకి ప్రవేశ
పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్, డీఆర్డీవో విద్యాచందన అధికారులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవా�
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని డీపీవో శ్రీనివాస్ అన్నారు. భిక్క నూరులోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన శ