కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి కేసీఆర్పై బురద జల్లేందుకే యత్నిస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇలాంటి కుయుక్తులను వెంటనే మానుకొని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అంద
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లితండా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్
అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి ఏపీవో డేవిడ్రాజ్ అర్జీ�
ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలన ఒక చీకటి యుగం. నాడు తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఎవుసం కునారిల్లింది. ఉమ్మడి పాలకులు సవతి తల్లి ప్రేమను చూపడంతో చెరువులు, కుంటలు, కాలువలపై ఆధారపడి సాగు చేసుకునే తె
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కులస్థులకు సబ్సిడీపై సంక్షేమ పథకాలు అందిస్తుందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. శనివారం వైరాలోని ఎమ్మెల్�
నేతన్నల ఉపాధి కోసం గత ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలంగాణ వపర్లూం వర్కర్స్ యూనియన్ టీపీవీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ �
ప్రజలకు సంక్షేమ ఫథకాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో సర్పంచ్ శిరీషాలక్ష్మారెడ్డి �
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రజల �
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీ(టీ)ఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్ అన్నా�