ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని, కొద్ది మారుల తేడాతో జాబ్ పోతున్నదని మనస్తాపానికి గురైన ఓ యువతి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో శ
కారుణ్య ఉద్యోగం కోసం వయో పరిమితి మీరిన బాధితులు దాదాపు 1,500పైనే ఉన్నారు. ఒక్క ఆర్టీసీలోనే 100 మంది వరకు ఉండగా, నీటిపారుదలశాఖలోనూ పదుల సంఖ్యలో ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగంలో చేరి తొలి వేతనం అందుకున్న రోజున పొందే ఆనందమే ఆనందం. తొలి వేతనంతో అమ్మానాన్నలకు బట్టలు కొనడం, ఇతర కుటుంబసభ్యులకు స్వీట్స్, గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటి దృశ్యాలు దాదాపు ప్రతి కొత్త ఉద్యోగి �
TSPSC | గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన టీఎస్పీఎస్స�
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట్ మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఔరా అనిపించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ
ఒక్క నెల జీతం రాకపోతేనే కుటుంబం ఆగమాగం అవుతుంది.. కానీ వీఆర్ఏలకు ఐదు నెలలుగా వేతనాలు లేవు. దీంతో దాదాపు 15వేల కుటుంబాలు ఐదు నెలలుగా పస్తులు ఉంటున్నాయి.
హైదరాబాద్ నాంపల్లికి చెందిన ది వ్యాంగురాలు రజనీకి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్ఎస్వోసీఏ)లో కాంట్రాక్ట్ పద్ధతి లో ఉద్యోగం కల్పించింది.
సమైక్య పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అనేక అవకతలు, ఆరోపణలకు ఆస్కారం ఉండేది. దాంతో ప్రతిభ కలిగిన వారికి కొన్నిసార్లు అన్యాయం జరిగేది. రాత పరీక్షలో మాల్ ప్రాక్టీస్ లేదా పైలటింగ్, ఇంటర్వ్యూల్లో అక్రమా
జై తెలంగాణ ఇది నినాదం కాదు. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస. అంతేకాదు అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం కూడా.. అన్నింటికీ మించి బలమైన ఆకాంక్ష. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలోనే సాయుధ రైతాంగ త
R Krishnaiah | ఖమ్మం ఎడ్యుకేషన్ : చదువుకునే సమయంలో అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత గ్రూప్-1, 2 కొలువు సాధించా, ఆంధ్రాబ్యాంక్లో ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తె�
భర్త అడ్డు తొలగిపోతే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతోపాటు వచ్చే డబ్బుతో అప్పులు కూడా తీరిపోతాయని భార్య బీనా భావించింది. భర్త హత్య కోసం ఇద్దరు కాంట్రాక్ట్ హంతకులను సంప్రదించింది.
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇది తప్పనిసరి: కేపీసీసీ బెంగళూరు, ఆగస్టు 12: బీజేపీపాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువకులు డబ్బులను లంచంగా ఇవ్వాలని, వయసులో ఉన్న యువతులైతే పడుకోవాల్సిన పరిస్థిత
తిరువనంతపురం: గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో కేరళకు చెందిన జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఏ.ప్రదీప్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ ఆఫీసర్ భా