అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్లో ఇప్పుడు అల్లరి మూకలు హిందూ టీచర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు రాజీనామాలు చేశారు. నిజానికి ఈ సంఖ్�
వైద్యవిద్యలో నీట్ పరీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. నీట్ వల్ల తెలంగాణతోపాటు చాలా రాష్ర్టాలు నష్టపోతున్నాయని, వై�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ షరీఫ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్య హసీనా ఇంటి వద్దే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోష�
ఈ ఏడాది ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల్లో 77 శాతం మంది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 52.5 శాతం మంది పూర్తి ఫీజు రాయితీతో అడ్మిషన్లు పొందారు.
సీఎస్ఈగా పిలిచే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్కు ఇప్పుడు క్రేజ్ పెరుగుతున్నది. పాలిటెక్నిక్లో ఇది హాట్కేకులా మారింది. రాష్ట్రంలో పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్లో నిండిన సీట్లే ఇందుకు ప్రత్యక్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు నిలయంగా మార్పు చెందుతున్నది. కేజీ నుంచి పీజీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఉత్తమ విద్యకు కేరాఫ్లా మారింది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మ�
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా రిజల్ట్స్ సాధించి టాప్ లేపాయి. సర్కారు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఇంటర్ పరీక్షలకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 15న మొదటి సంవత్సరం, 16న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు, 120 నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తే, అందులో ఒక్కట
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ఈ నెల నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలల్లో పకడ్బందీగా అమలవుతుండడంతో అన్ని ప్రభుత్వ కళాశా�
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ గోదావరి ఆడిటోరియంలో ఇంటర
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణ సర్కారు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నదని న్యాక్ బృందం పేర్కొన్నది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళ�